Wednesday, April 24, 2024

Breaking: గ‌న్న‌వ‌రంలో టిడిపి – వైసిపి మధ్య ఘర్షణ … టిడిపి కార్యాలయం ధ్వంసం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రంలో ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. గ‌న్న‌వ‌రం టీడీపీ కార్యాల‌యంపై ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ వ‌ర్గీయులు దాడికి పాల్ప‌డ్డారు. టీడీపీ ఆఫీసు అద్దాలు, ఫ‌ర్నీచ‌ర్ ను ధ్వంసం చేశారు. ఆందోళ‌న కారులు కారుకు నిప్పు పెట్టారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. దీంతో ఎమ్మెల్యే వంశీ తీరుపై టీడీపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. గ‌న్న‌వ‌రం పోలీస్ స్టేష‌న్ ఎదుట టీడీపీ నేత‌లు ఆందోళ‌న‌కు దిగారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement