Wednesday, April 24, 2024

అమ‌రావ‌తి రైతుల పాద‌యాత్ర‌లో ఉద్రిక్త‌త

అమ‌రావ‌తి రైతుల పాదయాత్ర‌కు ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నారు. నెల్లూరు జిల్లా నుండి వెళ్తున్న‌ అమ‌రావ‌తి రైతుల పాద‌యాత్ర‌లో ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. పోలీసులు, రైతుల మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. క్రైస్త‌వ‌, మైనార్టీ ఆధ్యాత్మిక ర‌థాల‌కు పోలీసులు ఫ‌ర్మీష‌న్ ఇవ్వ‌లేదు. పరిమిత సంఖ్య‌లో వాహ‌నాల‌కు అనుమ‌తి ఇచ్చారు. దీంతో పోలీసుల‌కు, రైతుల‌కు మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకున్న కార‌ణంగా అక్కడ ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement