Tuesday, March 26, 2024

ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె తాత్కాలిక విరమణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు సమ్మెకు తాత్కాలిక విరమణ ప్రకటించారు. సమ్మె విరమిస్తున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు. సోమవారంలోగా ప్రభుత్వం రిటర్న్ అగ్రిమెంట్ ఇవ్వాలన్నారు. లేదంటే మరోసారి సమ్మెకు దిగుతామని కార్మిక నేతలు తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న విషయం విధితమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement