Friday, March 29, 2024

పోలవరం నిర్మించడంలో టీడీపీ, వైసీపీ విఫలం : సోము వీర్రాజు

పోలవరం ప్రాజెక్టును నిర్మించడంలో టీడీపీ, వైసీపీ విఫలమయ్యాయని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఏపీ ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందన్నారు. సర్పంచులకు తెలియకుండా నిధులు వినియోగిస్తున్నారన్నారు. ఏపీ ప్రభుత్వానికి నిర్ధిష్టమైన ప్రణాళికలు లేవన్నారు. ప్రణాళికలు ఇస్తే నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement