Wednesday, April 17, 2024

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ నేతలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ నేతలు వైసీపీలో చేరారు. దీంతో ప్రతిపక్ష టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. నెల్లూరు జిల్లా మాజీ జెడ్పిటిసి బొమ్మిరెడ్డి రాఘవేండ్ర రెడ్డి, ఆత్మకూరు మాజీ మార్కెట్ టార్డ్ చైర్మన్ ఇందూరు వేంకటరమణా రెడ్డికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి జగన్ ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్ రెడ్డి, వరప్రసాద్, Ysrcp వేంకటగిరి సమన్వయ కర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి సహా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement