Thursday, April 25, 2024

అమూల్ తో కుమ్మక్కు… రైతులను లొంగదీసుకోలేరు

ఏపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే ధూళపాళ్ల నరేంద్ర కుమార్, 20 మంది రైతు సంఘ నాయకులు, డైరెక్టర్లపై దొంగ కేసులు పెట్టారని మండిపడ్డారు. అమూల్ తో కుమ్మకై సంగం రైతుల మనోధైర్యాన్ని దెబ్బతీయలేరని పేర్కొన్నారు. రైతు ప్రయోజనాల కోసమే పాలకవర్గ సమావేశం జరిగిందన్నారు. తప్పుడు కేసులతో రైతులను లొంగదీసుకోలేరని తెలుసుకోండి అని సీఎం జగన్ కు హితవు పలికారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి: కాబోయే ప్రధాని రాహులే: ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన

Advertisement

తాజా వార్తలు

Advertisement