Thursday, April 25, 2024

డ్రగ్స్ వ్యవహారం.. జాతీయస్థాయిలో ఏపీ పేరు

ఆంధ్రప్రదేశ్ లో డ్రగ్స్ వ్యవహారంపై దుమారం రేపుతోంది. ఈ అంశంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవిను ఉమా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘డ్రగ్స్ వ్యవహారంలో మళ్లీ జాతీయస్థాయిలో ఏపీ పేరు. ఏపీ నుండి విదేశాలకు సరఫరా చేస్తూ, కర్ణాటకలో పట్టుబడ్డ కోట్ల విలువైన మాదకద్రవ్యాలు. ప్రశ్నించిన టీడీపీ కార్యాలయాలు, నేతలపై దాడులకు తెగబడ్డారు. నేడు అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన ఏపీ డ్రగ్ వ్యవహారంపై ప్రజలకు సమాధానం చెప్పండి జగన్’’ అంటూ దేవినేని ఉమా ట్వీట్ చేశారు. 

ఇది కూడా చదవండి: ఖానాపూర్‌లో కల్తీ పాల కలకలం..

Advertisement

తాజా వార్తలు

Advertisement