Saturday, April 20, 2024

డ్రగ్స్ మాఫియాకు ఏపీ అడ్డా: దేవినేని

డ్రగ్స్ మాఫియాకు ఏపీని అడ్డాగా మార్చారని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా అన్నారు. వేలకోట్ల హెరాయిన్ వ్యవహారంపై ఏం సమాధానం చెప్తారు? అని ప్రశ్నించారు. వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టారని మండిపడ్డారు. అభివృద్ధి, పెట్టుబడి, ఉపాధిలేక భావితరాల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్న చంద్రబాబు మాటలు వాస్తవం కాదా? అని సీఎం జగన్ ను ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదల.. ఫస్ట్ ర్యాంక్ ఎవరికంటే…

Advertisement

తాజా వార్తలు

Advertisement