Thursday, March 28, 2024

గంజాయి కేసులో టీడీపీ లీడర్​ అరెస్ట్‌.. పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటన

అమరావతి, ఆంధ్రప్రభ: గంజాయి కేసులో అరెస్ట్‌ అయిన టీడీపీ నేత మానుకొండ జాహ్నవిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు టీడీపీ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్‌ బచ్చుల అర్జునుడు ప్రకటించారు. 2019 ఎన్నికల అనంతరం టీడీపీలో చేరిన మానుకొండ జాహ్నవిని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు ఆదివారం ఆయన తెలిపారు. జాహ్నవి 2013లో నమోదైన గంజాయి కేసులో నేడు అరెస్ట్‌ అయ్యారని, ఈ కేసులో తుదితీర్పు వచ్చి, నిజానిజాలు తేలే వరకు సస్పెన్షన్‌ కొనసాగుతుందని అర్జునుడు స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement