Tuesday, March 26, 2024

టీడీపీ ప్రచార రథం డ్రైవర్ అరెస్ట్, స్టేషన్ కు తరలింపు…

కుప్పం : మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు ఆది నుండి ఆటంకాలే ఎదుర‌వుతున్నాయి. చంద్రబాబు కుప్పం పర్యటనలో భాగంగా ప్రచార రథాన్ని సిద్ధం చేయటానికి శుభ్రం చేస్తున్న క్రమంలో డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement