Friday, April 19, 2024

జగన్ వెంటనే క్షమాపణలు చెప్పాలి

ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు సతీమణిని కించపరుస్తూ వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఆందోళన బాట పట్టారు. వైసీపీ నేతల వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  శనివారం ఇచ్చాపురంలో టీడీపీ నాయకులంతా కలసి ప్లే కార్డులుతో నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో స్త్రీ జాతి ఔన్నత్యాన్ని కాపాడాలన్నారు. బూతుల మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement