Thursday, April 25, 2024

మున్సిపల్ కార్మికులను ఈడ్చుకెళ్లిన పోలీసులు

తాడేపల్లిలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన చేస్తున్న కార్మికులను తాడేపల్లి పోలీసులు ఈడ్చుకు వెళ్లి మరి అరెస్టు చేశారు. ఈ క్రమంలో కార్మికులకు, మహిళా పోలీసులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మహిళా పోలీసులకు కార్మికులకు మధ్య తోపులాట చోటుకుంది. ఈ క్రమంలో  తిట్లపురాణం అందుకున్నారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో రణరంగాన్ని తలపించింది. తాడేపల్లి పోలీసు స్టేషన్ ముందు మహిళా కార్మికులు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement