Saturday, April 20, 2024

వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు

సుప్రీంకోర్టులో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ జరిగింది. ఈకేసుకు సంబంధించి దర్యాప్తు ఆలస్యమవుతుందని సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సునీతారెడ్డి పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు సీబీఐ, ఏపీ సీఎస్ కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 14కు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement