Wednesday, April 24, 2024

రైతులను ఆదుకోవాలి : సీఎం జగన్‌కు అచ్చెన్నాయుడు లేఖ

రైతులను ఆదుకోవాలని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. అకాల వర్షాలకు పంట నాశనం అవ్వడంతో రాష్ట్రంలో అన్నదాతలు నష్టపోయారని.. వారిని ఆదుకోవాలని ఆయన కోరారు. వర్షాలతో వరి, మిర్చి, మామిడి, నిమ్మ, సపోటాతో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని లేఖలో ప్రస్తావించారు. రైతులను వెంటనే ఆదుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement