Friday, April 26, 2024

ఏలూరులో దంపతుల ఆత్మహత్య..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏలూరులోని కట్టా సుబ్బారావు వీధిలో నివాసముంటున్న భర్త మెహర్‌ బాబా, భార్య విజయలక్ష్మి దంపతులు ఈరోజు తెల్లవారుజామున ఒకేతాడుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దంపతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనేది తెలియాల్సి ఉంది. దంపతుల ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement