Friday, March 29, 2024

టెన్త్ ఫెయిల్ కావడంతో.. విద్యార్థిని ఆత్మహత్య

ఓ విద్యార్థిని టెన్త్ ఫెయిల్ కావడంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా పామిడి మండలం కట్టకిందపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. విద్యార్థిని శిరీష పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది విషగుళికలు తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పామిడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement