Thursday, April 25, 2024

సీఎం జగన్ కు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం .. మంత్రి బొత్స

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… విశాఖలో ప్రధాని మోడీ సభ విజయవంతమైందన్నారు. ఏపీ ప్రభుత్వ విధానాన్ని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారన్నారు. రాష్ట్ర ఆకాంక్షలను ప్రధానికి సీఎం జగన్ వివరించాని తెలిపారు. పార్టీలు కాదు డెవలప్ మెంటే ముఖ్యమని సీఎం అన్నారన్నారు. గతంలో ఈ తరహా వ్యక్తిత్వం ఏ సీఎంకూ లేదని అన్నారు. రాష్ట్రంలో కొన్ని పార్టీలకు స్వప్రయోజనాలే ముఖ్యమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement