Thursday, April 25, 2024

రేప‌టి నుంచి భక్తులకు అందుబాటులో శ్రీవారి మెట్టు మార్గం..

తిరుమల, ప్రభన్యూస్‌ : రేప‌టి నుంచి (గురువారం) భక్తులకు అందుబాటులోకి శ్రీవారి మెట్టు మార్గం రానున్నది. ఈ సందర్భంగా ఉదయం 8.30 గంటల నుంచి జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమంలో టీటీడీ చైర్మన్‌ వైవీ .సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement