Friday, April 19, 2024

శ్రీశైలం హుండీ ఆదాయం.. రూ.5.60 కోట్లు.. భారీగానే బంగారం, వెండి కానుక‌లు

కర్నూల్ (శ్రీశైలం) : శ్రీశైలం మల్లన్న ఆలయ హుండీ ఆదాయం రూ.5.60 కోట్లుగా ఆలయ అధికారులు ప్రకటించారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని 11 రోజులుగా శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఈ క్రమంలో శనివారం దేవస్థానం హుండీల లెక్కింపు చేపట్టారు. ఇందులో భాగంగా 15 రోజుల హుండీ రాబడినీ లెక్కించగా రూ 5,60,66,953 నగదు,
403 గ్రాముల బంగారు, 10 కేజీల 400 గ్రాముల వెండి హుండీలో భక్తులు కానుకగా సమర్పించడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement