Thursday, March 28, 2024

శ్రీకాకుళం జిల్లా సమీక్ష మండలి సమావేశం

శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా సమీక్ష మండలి సమావేశం జరుగుతోంది. జిల్లా ఇంచార్జి మంత్రి బొత్స సత్యన్నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి సీదిరి అప్పలరాజు, జడ్పీ ఛైర్పర్సన్ పిరియా విజయ సాయి రాజ్, కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, జాయింట్ కలెక్టర్ విజయ సునీత, ఐటీడీఎ పిఒ దివ్య పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement