Thursday, April 25, 2024

మైక్రో ఆర్టిస్ట్ ను అభినందించిన డీఎస్పీ శ్రావణి….

శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణ కస్పావీధికి చెందిన మైక్రో ఆర్టిస్ట్ స్వర్ణ కళాకారుడు ముగడ జగదీష్ వెండి కాయిన్ పై పాలకొండ మహిళా డీఎస్పీ శ్రావణి చిత్రాన్ని చేతితో చెక్కి పాలకొండ కార్యాలయంలో డీఎస్పీ శ్రావణికి అందజేశారు
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలలో ప్రజల పట్ల ఫ్రెండ్లీ పోలీస్ గా ఉంటూ ప్రజలకు ఉత్తమ సేవలందించిన పోలీసు సేవలకు గుర్తుగా డీఎస్పీ చిత్రాన్ని చెక్కినట్లు పేర్కొన్నాడు 1గ్రాము500మిల్లీలు బరువుగల ఈ చిత్రాన్ని చెక్కటానికి 35 నిముషాల సమయం పెట్టినట్లు తెలిపాడు అనంతరం డీఎస్పీ శ్రావణి చేతులమీదుగా క్రీడెన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అవార్డ్ ను అందుకున్నారు ఈ అవార్డ్ 50 సెకన్లలో భారత దేశం మ్యాప్ పెన్సిల్ ముల్లు పై చెక్కినందుకు క్రేడేన్స్ అందించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement