Thursday, April 25, 2024

Special Train: రైలు ప్రయాణికులకు గమనిక.. కాకినాడకు స్పెషల్ ట్రైన్

కరోనా తగ్గుముఖం పట్టడంతో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. దీంతో పలు రైలు సర్వీసులను అధికారులు పట్టాలెక్కిస్తున్నారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో కాచిగూడ నుంచి కాకినాడకు దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైలు నడుపుతున్నది. శుక్రవారం రాత్రి 9 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి.. నల్లగొండ, విజయవాడ, భీమవరం, రాజమహేంద్రవరం మీదుగా కాకినాడకు చేరుతుందని అధికారులు తెలిపారు. ప్రత్యేక రైలులో ముందస్తు రిజర్వేషన్‌ చేసుకునే అవకాశం కల్పించామని, ప్రయాణికులు దీనిని ఉపయోగించుకోవాలని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement