Saturday, April 20, 2024

Big Breaking: ప్ర‌త్యేక హోదా .. ఏపీ సీఎస్ కు కేంద్ర హోంశాఖ లేఖ

ఏపీ సీఎస్ సమీర్ శర్మకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ఈనెల 17వ తేదీన చ‌ర్చ‌ల‌కు రావాల‌ని కేంద్ర హోం శాఖ ఆహ్వానించింది. కేంద్రం హోంశాఖ ఎజెండాలో ఏపీ ప్ర‌త్యేక హోదా అంశం ఉండ‌డంతో సీఎస్ ను ఆహ్వానించింది. హోదా కోసం పార్ల‌మెంట్ లో వైసీపీ ఎంపీలు ఒత్తిడి తీసుకొచ్చారు. అలాగే ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీని క‌లిసి సీఎం జ‌గ‌న్ ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement