Friday, March 29, 2024

పొత్తులపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లూరి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… తమ పొత్తు జనంతోనే అన్నారు.. వస్తే జనసేనతో వెళ్తామన్నారు. తెలుగుదేశం, వైఎస్ఆర్ లాంటి కుటుంబ పార్టీలతో వెళ్లబోమని సోము వీర్రాజు తెలిపారు. కుటుంబ పార్టీలకు తాము వ్యతిరేకమన్నారు. ప్రజల కోసం పనిచేసే పార్టీ బీజేపీ అన్నారు. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement