Saturday, April 20, 2024

ఏపీ ప్రభుత్వ తీరుపై సోము వీర్రాజు ఫైర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. కుటుంబ రాజకీయాలు నడిపేవారితో తాము రాజీపడమన్నారు. జగన్ కు కనీసం 5కిలోమీటర్లు రోడ్డు వేసే దమ్ముందా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని డెవలప్ మెంట్ చేస్తున్న బీజేపీ పార్టీనేనన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement