Saturday, April 20, 2024

మంత్రి కేటీఆర్ కు సోము వీర్రాజు సవాల్…

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సవాల్ విసిరారు. తనతో చర్చకు సిద్ధమా అంటూ ఛాలెంజ్ విసిరారు. కేటీఆర్ ది నోరా తాటిమట్టా అని సోము వీర్రాజు అన్నారు. తనతో కూర్చుంటే కేటీఆర్ ను వాయించి పడేస్తానన్నారు. అలాగే ఏపీలో 2024లో బీజేపీ – జనసేనదే అధికారమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సజావుగా ఖర్చు చేస్తే సంక్షేమంతో పాటు డెవలప్ మెంట్ జరిగేదన్నారు. ఏపీ వ్యాప్తంగా బీజేపీ ప్రజాయాత్ర నిర్వహిస్తామన్నారు. ప్రజా సమస్యలు వేదికగా.. ప్రజలే స్టార్ క్యాంపెయిన్లుగా యాత్ర నిర్వహిస్తామన్నారు. తమ పొత్తు జనసేన, జనంతోనే అని సోము వీర్రాజు అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement