Thursday, April 25, 2024

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ కు ఘన సన్మానం

తిరుపతి సిటీ, ప్రభ న్యూస్ : సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి లక్ష్మీనారాయణ దంపతులు తిరుమల దర్శనార్థం రాక సందర్భంగా ఈరోజు కపిలతీర్థం రోడ్ లో కాపు సంక్షేమ వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరి రామ జోగయ్య జీవిత చరిత్ర పుస్తకాన్ని జేడీ దంపతులకు కాపు యువసేన రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ అందజేశారు.

ఈ సందర్భంగా కాపు యువసేన రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కాట్ కృష్ణ ప్రసాద్, జేడీ లక్ష్మీనారాయణ ఎన్నో ప్రజా సమస్యలు చర్చించడం జరిగిందన్నారు. రాయలసీమలో వరద బీభత్సం పై ప్రస్తావిస్తూ జేడీ పౌండేషన్ బాధితులకు సహాయం చేస్తామని ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గిరిధర్, హేమంత్, వినయ్, సాయి, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement