Friday, April 26, 2024

పోలీసుల సిన్సియారిటీ వ‌ల్లే క్రైం రేటు త‌గ్గింది… తానేటి వ‌నిత

రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు సిన్సియర్‌గా పనిచేయడం వల్లే క్రైం రేటు తగ్గిందని ఏపీ హోంమంత్రి తానేటి వనిత అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆగిరిపల్లిలో అత్యాధునిక హంగులతో నూతన పోలీస్‌స్టేషన్‌ను మంత్రి తానేటి వనిత ప్రారంభించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు పోలీస్ వ్యవస్థ చక్కగా పనిచేస్తోందన్నారు. గతంలో పోలీస్‌స్టేషన్‌కు రావాలంటేనే ప్రజలు భయపడేవారని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు పోలీసులు బాగా దగ్గరయ్యారని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement