Saturday, April 20, 2024

సీఎం సహాయనిధికి 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు

ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ని మంగళవారం క్యాంప్‌ కార్యాలయంలో సౌత్‌ ఇండియన్‌ సిమెంట్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ (సిక్మా) ప్రతినిధులు కలిశారు. కరోనా నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం సీఎం సహాయనిధికి రూ.2 కోట్ల విలువైన 200 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు అందజేశారు. ఒక్కొక్కటి 10 లీటర్ల కెపాసిటీ ఉన్న కాన్సంట్రేటర్లను విరాళంగా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement