Saturday, April 20, 2024

Breaking: జగన్ కు షాక్.. GO నెం.1 ను సస్పెండ్ చేసిన హైకోర్టు

అమరావతి : జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.1ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈనెల 23వ తేదీ వరకు జీవో నెం.1 ను సస్పెండ్ చేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఈనెల 20వతేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement