Thursday, April 25, 2024

Breaking: ఏపీ విభజనపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

ఏపీ విభజనపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉండాలన్నదే తమ పార్టీ విధానమన్నారు. మళ్లీ ఉమ్మడి ఏపీ కాగలిగితే తొలుత స్వాగతించేది వైసీపీనే అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తాము తొలి నుంచి పోరాడుతున్నామన్నారు. అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ విభజనకు అనుకూలంగా వ్యవహరించాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement