Thursday, April 25, 2024

Breaking: మరోసారి జగన్ తో భేటీ కానున్న సజ్జల

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి ఇప్పటికే ఒకసారి సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఆ భేటీ ముగిసింది. అయితే సజ్జల మరోసారి సీఎం జగన్ తో భేటీ అయ్యే అవకాశముంది. ఆ భేటీ అనంతరం కొత్త మంత్రుల జాబితా రాజ్ భవన్ కు వెళ్లనుంది. అప్పుడు రాజ్ భవన్ లో గవర్నర్ మంత్రుల జాబితాకు ఆమోదం తెలపనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement