Saturday, April 20, 2024

Tirumala: ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు బోల్తా.. భక్తులకు గాయాలు

ఆంధ్రప్రదేశ్ రాస్ట్రంలోని తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాద ఘటన ఘాట్ రోడ్డులోని 28వ మలుపు వద్ద జరిగింది. ప్రమాదంలో గాయపడిన ఇద్దరు భక్తులను అంబులెన్స్ ద్వారా తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement