Thursday, April 18, 2024

AP: వైద్యారోగ్య శాఖ‌పై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష

వైద్యారోగ్య శాఖపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ ముఖ్యమంతి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వ‌హించారు. కోవిడ్ కేసులు పెరుగుతుండ‌డంతో సీఎం జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజనీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement