Thursday, April 18, 2024

ఏపీ హైకోర్టులో అయ్యన్నపాత్రుడికి ఊరట

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అయ్యన్న పాత్రుడిపై పెట్టిన కేసుల్లో సెక్షన్ 467 వర్తించదని హైకోర్టు తెలిపింది. 41ఏ నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. సీఐడీ విచారణ చేయొచ్చని సూచించింది. విచారణకు అయ్యన్న పాత్రుడు సహకరించాలని హైకోర్టు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement