Friday, March 29, 2024

Breaking: ఏపీలో తహసీల్దార్లకు ప్రమోషన్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తహసీల్దార్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తహసీల్దార్లు ప్రమోషన్లు పొందనున్నారు. తహసీల్దార్, సెక్షన్ ఆఫీసర్లకు గ్రేడ్ – 2 డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు పొందనున్నారు. రాష్ట్రంలోని 61 మంది డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్లు లభించనున్నాయి. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో అధికారుల కొరత తీర్చేందుకు ప్రభుత్వం వీరికి పదోన్నతులు కల్పించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement