Friday, April 19, 2024

ప్ర‌కాశం జిల్లాలో ముగ్గురు విద్యార్థుల‌ అదృశ్యం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప్ర‌కాశం జిల్లాలో ముగ్గురు విద్యార్థులు అదృశ్య‌మ‌య్యారు. జిల్లాలోని ద‌ర్శిలో ఇద్ద‌రు ఇంట‌ర్ విద్యార్థినుల‌తో స‌హా మ‌రో విద్యార్థి మిస్సింగ్ అయ్యారు. విద్యార్థుల అదృశ్యంపై వారి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement