Thursday, April 25, 2024

దోర్నాల మండలంలో మూడు మృతదేహాల కలకలం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో మృతదేహాల కలకలం చోటుచేసుకుంది. చెంచుగూడెం అటవీ ప్రాంతంలో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ మృతదేహాలు ఎవరివి అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement