Thursday, April 18, 2024

ఇరువర్గాల మధ్య ఘర్షణ.. 10మందికి గాయాలు

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మండలంలోని వెల్లంపల్లిలో ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ రాళ్ల దాడిలో 10మందికి గాయాలయ్యాయి. దీంతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement