Friday, April 19, 2024

Breaking: స్నానానికెళ్లి… సముద్రంలో విద్యార్థి గల్లంతు

ఓ విద్యార్థి స్నేహితులతో కలిసి సముద్రంలో స్నానం చేసేందుకు వెళ్లి గల్లంతైన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చీరాల వాడరేవు వద్ద సముద్ర స్నానానికి స్నేహితులతో వచ్చిన పిడుగురాళ్లకు చెందిన పి హితేష్ అనే విద్యార్థి (17) గల్లంతయ్యాడు. దీంతో తీరం వద్ద హితేష్ స్నేహితులు రోధిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement