Saturday, April 13, 2024

వడ దెబ్బతో – వ్యక్తి మృతి

జరుగుమల్లి (ప్రభన్యూస్)- వడ దెబ్బతో మృతి చెందిన సంఘటన మండలంలోని ఎన్ ఎన్ కండ్రికలో జరిగింది. వివరాలలోకి వెళితే జార్లపాలెం బ్రహ్మంగారి తిరునాళ్ళకి వెళ్లి ఆర్టీసీ బస్ లో ఇంటికి వస్తున్న క్రమంలో బస్ లోనే పుట్టా నారయ్య 80 సం అపస్మారక స్థితిలో ఉండటం బస్ కండక్టర్ గమనించి గ్రామంలోనే దించటం మృతుడిది అదే గ్రామం కావటం గ్రామస్థులు సహకారంతో దించి చూడగా మృతి చెందినట్లు విచారం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకి తెలియజేసారు. ఉగాది పర్వదినాన ఇలా జరగటం గ్రామస్థులు విచారం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement