Thursday, March 28, 2024

ఉపాధ్యాయునికి కరోనా..

‌పొదిలి ‌: పొదిలి పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయం పక్కన ఉన్న జడ్‌పి పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి గత రెండు రోజుల ముందు హైదరాబాద్‌ వెళ్లి వచ్చినట్లు సమాచారం తిరిగి వచ్చిన తర్వాత కరోనా టెస్టు చేయించుకోవడంతో పాజిటివ్‌గా నిర్థారణ అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement