Wednesday, April 24, 2024

ఎసిబికి చిక్కిన పొదిలి ఎక్సైజ్ సిఐ వెంక‌ట‌రావు…

పొదిలి ఎస్ఈబి కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసిబి అధికారుల‌కు చిక్కాడు ఎక్సైజ్ శాఖ సిఐ వెంక‌ట‌రావు.. అక్ర‌మ మద్యం కేసు విష‌యంలో ఒక వ్య‌క్తి నుంచి రూ.20 వేలు లంచం తీసుకొంటుండ‌గా అత‌డిని ప‌ట్టుకున్నారు.. అలాగే ఈ కార్యాల‌యంలో సోదాలు నిర్వ‌హించి ప‌లు రికార్డ్ ల‌ను స్వాధీనం చేసుకున్నారు.. సిఐ వెంక‌ట‌రావుపై కేసు న‌మోదు చేసి ఉన్న‌తాధికారుల‌కు స‌మాచారం అందించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement