Friday, March 29, 2024

Breaking: ముండ్లమూరు ఎమ్మార్వో ఆఫీసుపై ఏసీబీ దాడులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ముండ్లమూరు ఎమ్మార్వో ఆఫీసుపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ అధికారులు రైతుల వేషధారణలో ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చారు. ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement