Wednesday, April 24, 2024

Breaking: ప్ర‌కాశం జిల్లాలో బైక్ ను ఢీకొన్న కారు.. ఆరుగురు మృతి

బైక్ ను కారు ఢీకొన‌డంలో ఆరుగురు మృతిచెందిన విషాద ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప్ర‌కాశం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదం ప్ర‌కాశం జిల్లాలోని దొన‌కొండ మండ‌లం రుద్ర‌స‌ముద్రంలో చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో చ‌నిపోయిన వారు శివ‌రాంపురం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement