Friday, April 19, 2024

Covid: పోలీసుల్లో కరోనా కలకలం.. 30 మందికి వైరస్!

అనంతపురం జిల్లాలో పని చేస్తున్న పోలీసులకు కోవిడ్ కలకలం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే 15 మందికి ఏ ఆర్ పైగా పోలీసులు, మరో 15 మంది కుటుంబ సభ్యులు covid బారిన పడ్డారు. కాగా, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ ఇప్పటికే కోవిడ్ బారిన పడగా.. మాజీ ఎమ్మెల్యే చాంద్బాషా నంద్యాలకు వెళ్లి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. దాంతో ఆయనకు కోవిడ్ సోకింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement