Wednesday, April 24, 2024

విశాఖ ఏజెన్సీ లో ఎదురుకాల్పులు

విశాఖ జిల్లా సరిహద్దుల్లో ఎదురుకాల్పులు జరిగాయి. కొయ్యూరు మండలం మర్రిపాక వద్ద మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. అరగంటపాటు ఎదురు కాల్పులు కొనసాగగా.. మావోయిస్టులు తప్పించుకున్నారని సమాచారం. ఘటనాస్థలంలో మావోయిస్టుల సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: ఇకపై ఇంట్లోనే కరోనా టెస్ట్: కొత్త కిట్ కు ఐసీఎంఆర్ అనుమతి

Advertisement

తాజా వార్తలు

Advertisement