Wednesday, April 24, 2024

కొండపల్లికి వెళ్లకుండా టీడీపీ నేతల అరెస్ట్

కొండపల్లిలో అక్రమ మైనింగ్ పై నిజనిర్ధరణ చేసేందుకు వెళ్లిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత, నల్లమిల్లి రామకృష్ణారెడ్డితోపాటు టీడీపీ కార్యకర్తలను సైతం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరును నేతలంతా తప్పుబట్టారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తప్పు జరగకుంటే.. తమను ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ తీరుపై.. అక్రమ మైనింగ్ పై పోరాటాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement