Wednesday, April 24, 2024

తిరువూరు హత్య కేసులో పురోగతి.. గంటల వ్యవధిలో నిందితులు అరెస్ట్

కృష్ణా జిల్లా తిరువూరులో గత అర్థరాత్రి జరిగిన యువకుడి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్యకు పాల్పడిన నిందితులను రహస్య ప్రదేశంలో పోలీసులు విచారిస్తున్నారు. నూజివీడు డి.ఎస్.పి బి. శ్రీనివాసులు అధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. హత్యకు పాల్పడిన నిందితులను గంటల వ్యవధిలో పట్టుకున్నారు. సాయంత్రం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement