Friday, April 26, 2024

సజ్జల డైరెక్షన్ లో పోలీసుల అరాచకం.. చంద్రబాబు

సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్ లో పోలీసులు అరాచ‌క‌త్వం సృష్టిస్తున్నార‌ని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడుతూ… పోలీసులు కావాల‌నే టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడి చేశార‌న్నారు. పోలీసుల తీరుతో తాను అన‌ప‌ర్తి మార్చ్ చేయాల్సి వ‌చ్చింద‌న్నారు. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పోలీసుల‌తో దాడులు చేయిస్తున్నార‌ని ఆరోపించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement